పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర నుంచిగుంతకల్లు రైల్వే స్టేషనుకు వెళ్తున్న రెండు ఆటోలలో ఒకటిమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా మంగళవారం పడింది. ఈ దుర్ఘటనలోఅరుణాచలం దేవస్థానానికి వెళ్తున్న లలితమ్మ (55)మృతి చెందారు. మరో నలుగురు మహిళలు గాయపడ్డారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లలితమ్మ మరణించారు.ఆమెకు భర్త, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.