Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కాపర్లపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ నారాయణ నాయక్ హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి

Kalyandurg, Anantapur | Sep 3, 2025
కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ నారాయణ నాయక్ బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు.హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.సాయంత్రం మృతదేహాన్ని కాపర్లపల్లి గ్రామానికి తీసుకొచ్చారు.వైసీపీ జిల్లా నాయకులు ఉమామహేశ్వర్ నాయుడు,సర్పంచ్ చంద్రా నాయక్, జిల్లా కార్యదర్శి తలారి సత్తి తదితరులు నివాళులర్పించారు.మృతుని కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us