Download Now Banner

This browser does not support the video element.

నాయుడుపేటలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర - పాల్గొన్న మాజీ ఎంపీ చింతా మోహన్

Sullurpeta, Tirupati | Aug 24, 2025
తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఆదివారం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన నేతలు అనంతరం మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us