Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండలో స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలని సిపిఐ సిపిఎం నేతలు ధర్నా విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ డిమాండ్

Pattikonda, Kurnool | Aug 28, 2025
స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలుతగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ,సీఐటీయూ, ఏఐవైఎఫ్ నాయకులు గురువారంపత్తికొండలో ధర్నా చేశారు. 25 ఏళ్ల క్రితం బషీరాబాగ్కాల్పుల్లో మృతిచెందిన అమరవీరులకు నివాళులుఅర్పించారు. కార్య క్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులురామచంద్రయ్య, ఈరన్న, సురేంద్ర, రామాంజనేయులు,సీపీఎం నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రవిచంద్ర, గోపాల్,దస్తగిరి పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us