Download Now Banner

This browser does not support the video element.

వినాయక మండపాల కోసం అనుమతులు తప్పనిసరి జిల్లా ఎస్పీ బిందు మాధవ్

India | Aug 23, 2025
వినాయక ఉత్సవాల నిర్వాహకులు మండపాల ఏర్పాటు ఊరేగింపుల నిర్వహణ కొరకు తప్పనిసరిగా పోలీసుల ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సూచించారు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానాన్ని అనుసరించాలని. తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us