Download Now Banner

This browser does not support the video element.

కొడంగల్: బొంరాస్ పేట్ మండలంలోని వడిచెర్ల, మెట్లకుంట, రేగడి, మైలారం తదితర గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం

Kodangal, Vikarabad | Apr 21, 2025
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం లోని కొత్తూరు, వడిచర్ల, మెట్ల కుంట, రేగడి మైలారం గ్రామాల్లో సోమవారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రాజేష్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ జయకృష్ణ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని విక్రయించి అధిక లాభాలు పొందాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us