Download Now Banner

This browser does not support the video element.

వైసీపీ పార్టీని వీడి జనసేన లో చేరిన రుద్రవరం మండలానికి చెందిన,సీనియర్ నేత గంధం నాగిరెడ్డి

Allagadda, Nandyal | Sep 2, 2025
రుద్రవరం మండలానికి చెందిన వైసీపీ సీనియర్ నేత గంధం నాగిరెడ్డి మంగళవారం ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ నాయకుడు ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇరిగెల మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున గంధం కుటుంబం జనసేన పార్టీలోకి రావడం ఎంతో శుభపరిణామం అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us