Download Now Banner

This browser does not support the video element.

పిడిఆర్ పాండ్లపై నేను విచారణకు సిద్ధం: భూమన

India | Aug 26, 2025
మంగళవారం తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బాండ్ల వల్ల తిరుపతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు తిరుపతిలో రోడ్లు వేసుకున్న సందర్భంలో టిడిఆర్ పాండ్ల పేరుతో 200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఓ అధికారిని కూడా విచారణ నియమించిందని ఆయన గుర్తు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us