Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

Nagarkurnool, Nagarkurnool | Aug 23, 2025
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఆసుపత్రి సేవలపై నమ్మకం కలిగించేలా వైద్యులు సేవలందించాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉప్పునుంతల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు ఔషధ నిలువలు వార్డుల పరిశుభ్రత అంశాలను పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us