Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur, Anantapur | Feb 24, 2025
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి పెరుగు పాలెం కు చెందిన జోగన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us