Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: హంద్రీనీవాపై తప్పుడు ప్రచారాలు వద్దు: వైసీపీ నేత సుధాకర్ రెడ్డి

Kuppam, Chittoor | Sep 4, 2025
హంద్రీనీవా కాలువలో నీళ్లు పోవడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని వైసీపీ నేత సుధాకర్ రెడ్డి గురువారం హితవు పలికారు. హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు కుప్పానికి వెళ్తున్నాయనే విషయంలో వైసీపీ, టీడీపీ ఏ రాజకీయ పార్టీ తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నారు. కుప్పంలో చెరువులు నిండిన తర్వాత వి.కోటకు హంద్రీనీవా నీళ్లను మల్లిస్తారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us