కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట మూడు గ్రాముల రైతులు ఆందోళ చేపట్టారు. పొలంలోకి వెళ్లకుండా ఓ వెంచర్ యజమాన్యం గోడ నిర్మించారని తెలిపారు.. గారికి అడ్డంగా ఉన్న గోడను తొలగించాలని ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే ఆ గోడను తొలగించాలని రైతులు కోరారు.