Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో వైభవంగా ప్రారంభమైన వినాయక నిమజ్జన వేడుకలు.. పాల్గొన్న మంత్రి ఫరక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరాజ్

Nandyal Urban, Nandyal | Aug 31, 2025
నంద్యాలలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఆదివారం వైభవంగా ప్రారంభించారు. నంద్యాల చెరువు కట్ట దగ్గర మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొని వినాయకుడికి పూజలు చేసి, నిమజ్జనం చేశారు. వినాయకుడికి 5 రోజుల పాటు భక్తులు విశేష పూజలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us