Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్

India | Sep 12, 2025
రుషికొండలో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ ను.. అన్ని జిల్లాల్లో ప్యాలెస్ నమూనా పార్టీ కార్యాలయాలను ఆగమేఘాల మీద నిర్మించిన జగన్మోహన్ రెడ్డి ప్రజోపయోగమైన మెడికల్ కాలేజీ నిర్మాణాలను మాత్రం మర్చిపోయారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎం.వి.పి.కాలనీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయిదేళ్లలో కేవలం అయిదు మెడికల్ కాలేజీలను అప్ గ్రేడ్ చేశారని, మిగిలిన వాటిలో 20 శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు. ప్యాలెస్ నిర్మాణాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యానికి సంబందించిన మెడికల్ కాలేజీపై లేకపోవడాన్ని తప్పు పట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us