Download Now Banner

This browser does not support the video element.

వైసీపీకి చెందిన జనార్దన్ రెడ్డి టీడీపీలో చేరిక, ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

India | Aug 25, 2025
కొత్త వెల్లంటికీ చెందిన వైసీపీ నేత జనార్దన్ రెడ్డీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డీ, అయన తమ్ముడు గిరిధర్ రెడ్డీ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా జనార్దన్ రెడ్డికి, అయన అనుచరులకు కండువా కప్పి వారు ఆహ్వానం పలికారు. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చెయ్యాలని కోటంరెడ్డి అన్నారు. పార్టీలో చేరిన అందరికి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us