Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: జిల్లాలో యూరియా పంపినీని స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్

Mahabubabad, Mahabubabad | Sep 8, 2025
మహబూబాబాద్ జిల్లాలో స్వయంగా యూరియా పంపిణీ (అమ్మకాలను) పరిశీలించిన *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్,* సోమవారం జిల్లా కలెక్టర్ కేసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ, కురవి మండల కేంద్రంలో ఎస్పి, జిల్లాలోని (18) మంది ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు వారి వారి పరిధిలో ఉన్నటువంటి యూరియా కేంద్రాలలో స్వయంగా పరిస్థితిని పరిశీలిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us