Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: కట్టమంచిలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల గృహాన్ని సందర్శించి దుప్పట్లు పంపిణీ చేసిన DLSA న్యాయమూర్తి భారతి

Chittoor, Chittoor | Dec 19, 2024
చిత్తూరు నగరంలోని కట్టమంచి లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వాహకులు జోసఫ్ రాజు తో కలిసి నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి ఎం.ఎస్ భారతి చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహానికి సంబంధించి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని రకాల ఫండ్స్ ను పొందేలా కలెక్టర్ తో మాట్లాడుతానని తెలియజేశారు. అనంతరం నిరాశ్రయులం మధ్య క్రిస్మస్ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.సపోర్ట్ సంస్థ అధ్యక్షులు నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకులు జోసెఫ్ రాజు సిబ్బంది పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us