Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు లో నూతనంగా నియమితులైన టిడిపి కమిటీ మెంబర్ల సంబరాలు

Chittoor Urban, Chittoor | Sep 5, 2025
చిత్తూరు నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీలో నూతనంగా నియమితులైన వారు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. గాంధీ విగ్రహం నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని నూతన కమిటీ మెంబర్లను ప్రోత్సహించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పార్టీ బలోపేతానికే ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us