Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: గాంధీ చౌక్ లో టిజీపీఎస్సీ దిష్టిబొమ్మను చేసిన బిఆర్ఎస్వి నాయకులు

Sircilla, Rajanna Sircilla | Sep 11, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం గాంధీ చౌక్ వద్ద బిఆర్ఎస్వి నాయకులు టీజీపీఎస్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us