Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు చేపడతాం. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరిక

India | Aug 25, 2025
జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడిపిన వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1016 కేసులు నమోదు చేసి రూ 10,16,000/-ల ఈ-చలానాలుగా విధించామని జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ సోమవారం రాత్రి తెలిపారు రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు పరిధిలో ఆగస్టు 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us