Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: తెలకపల్లి లోని పోచమ్మ గుడి ప్రాంతంలో ఉన్న మురుగు నీటిని తొలగించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు

Nagarkurnool, Nagarkurnool | Sep 6, 2025
తెలకపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ గుడి ప్రాంతంలో మురుగునీరును తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలకపల్లి మండల కేంద్రాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us