ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు నుంచి మద్యంతర పొందిన బెయిల్ పొందిన ఎంపీ మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. సెప్టెంబర్ 6న బెయిల్ పై విడుదలైన ఆయన, బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. కోర్టు నిబంధనల ప్రకారం ఆయన లుంగి పోయినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇవాళ ఆయన పుట్టినరోజు కావడం గమనహారం. రాజమండ్రి