Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లోని డీఈఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

Adilabad Urban, Adilabad | Sep 3, 2025
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కుంటాల రాములు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ మేరకు ఆదిలాబాద్లోని డీఈఓ కార్యాలయం ఎదుట బుదవారం ధర్నా చేపట్టారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us