Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగరంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతోనే మేనమామ కొడుకు పై దాడి చేసిన మేనత్త కొడుకు సీఐ వెంకటేశ్వర్లు

Anantapur Urban, Anantapur | Sep 30, 2025
బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కేసన్న పై స్వయానా అతని మేనత్త కొడుకు అయినా సుబ్బారావు పాత ఊర్లోనే గొడ్డలితో దాడి చేశాడు. మంగళవారం రాత్రి 750 నిమిషాల సమయంలో సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి మీడియాకు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us