Download Now Banner

This browser does not support the video element.

కోరుట్ల: మెట్పల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, నేరాల నియంత్రణలో అత్యంత ప్రాధాన్యత వహిస్తాయని తెలిపిన SI కిరణ్ కుమార్

Koratla, Jagtial | Aug 23, 2025
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే అత్యంత ప్రాధాన్యత నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే అత్యంత ప్రాధాన్యత వహిస్తాయని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ అన్నారు. శనివారం మెట్ పల్లి పట్టణంలోని పలు కూడళ్ళలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమాజ శాంతి భద్రతల దృష్ట్యా పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, కావున ప్రజల రక్షణే ధ్యేయంగా పట్టణంలోని పలు ముఖ్య కూడళ్ళలో సీసీ కెమెరాలు అమర్చినట్లు ఎస్సై పబ్బ కిరణ్ పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us