Download Now Banner

This browser does not support the video element.

కరప నిమజ్జనంలో వివాదం హోంగార్డు దాడి చేశాడని ఆరోపణ

Kakinada Rural, Kakinada | Sep 7, 2025
కరప మండలంలో శనివారం గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది అయితే పెనుగుదురులో నిమ్మచనానికి వినాయక విగ్రహాన్ని తీసుకువెళుతున్న నిర్వాహకులపై కరప పోలీస్ స్టేషన్ కు చెందిన హోంగార్డు దాడి చేశారని గ్రామస్తులు హరిబాబు ఆరోపించారు సదరు హోంగార్డు ప్రవర్తన పై మీడియా క్లిప్పింగ్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆదివారం వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us