Download Now Banner

This browser does not support the video element.

వినుకొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం ఓ యువకుడికి గాయాలు

Vinukonda, Palnadu | Sep 27, 2025
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్ లో మాజీ గవర్నర్ కొడిచేటి రోశయ్య విగ్రహం వద్ద శనివారం రాత్రి 10 గంటలకు సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బైకు ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల అతన్ని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us