పాలమూరు జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గత రెండు మూడు రోజులుగా కొనసాగుతున్న క్షేత్ర శాతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం శిక్షణ తరగతులు కొనసాగుతున్న నేపథ్యంలో వందేమాతరం ఫౌండేషన్ను అభినందించారు ఎమ్మెల్యే ఈ దిశగా రానున్న రోజుల్లో 10వ తరగతి ఉత్తిరిత శాతాన్ని పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు