Download Now Banner

This browser does not support the video element.

ఆడబిడ్డలను తల్లి గర్భంలో హత్య చేస్తున్న దుర్మార్గులను శిక్షించాలి: సిపిఎం

India | Sep 11, 2025
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో తల్లి గర్భంలోనే ఆడపిల్లలను అంతమొందిస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టర్ తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమీక్షలో శ్రీకాళహస్తి తొట్టంబేడు ఏర్పేడు మండలాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 629 మంది ఆడపిల్లలు ఉన్నారని గుర్తించారని జిల్లా సరాసరి 916 ఉండగా 287 మంది ఆడపిల్లలు ఈ ప్రాంతంలో తగ్గడానికి ప్రధాన కారణం స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ చేసి సంబంధిత వ్యక్తులకు చెప్పడం ఆసుపత్రిలో గర్భంలోని ఆడ శిశువులను అంతమొంది
Read More News
T & CPrivacy PolicyContact Us