Download Now Banner

This browser does not support the video element.

భిక్కనూర్: పెద్ద మల్లారెడ్డి సొసైటీ వద్ద యూరియా కోసం బార్లు తీరిన రైతులు

Bhiknoor, Kamareddy | Sep 1, 2025
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్ల రెడ్డి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు... రైతులకు సరైన యూరియా ప్రభుత్వం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని రైతులు విమర్శించారు. సొసైటీ వద్ద రైతులకు మరియు సొసైటీ సిబ్బందికి వాగ్వాదం చోటుచేసుకుంది. సొసైటీ వద్దకు బిక్కనూరు పోలీసులు చేరుకొని రైతులను సముదాయించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us