Download Now Banner

This browser does not support the video element.

కార్మిక హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలపై తిరగబడి పోరాడాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏకగ్రీవ తీర్మాన

Parvathipuram, Parvathipuram Manyam | Aug 24, 2025
కార్మిక హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలపై తిరగబడి పోరాడాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నాలుగవ మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభలకు ముందు గాంధీనగర్ నుండి డీలక్స్ సెంటర్, చిన్నబజార్ జంక్షన్, బోసుబొమ్మ జంక్షన్, మీదుగా డబ్బివీధిలోని కళ్యాణమండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన మహాసభలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి రమణారావు, మన్మధరావు మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us