Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: పూ ట్లూరు మండల కేంద్రంలోని రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తి తీవ్రమైన గాయాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

Singanamala, Anantapur | Sep 2, 2025
పుట్లూరు మండల కేంద్రంలోని మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చ ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us