Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో విషాదం, రెండు నెలల వ్యవధిలో ఒకే తేదీన తండ్రీ - కొడుకుల మృతి, శోకసంద్రంలో కుటుంబీకులు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 6, 2025
రెండు నెలల వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి.. - శోకసముద్రంలో కుటుంబ సభ్యులు మృత్యువు వారిని వెంటాడింది సరిగ్గా రెండు నెలల వ్యవధిలో ఒకే తేదీన తండ్రి , కొడుకులు మృత్యువాతపడ్డ విషాద ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులుతెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ కాలనీకి చెందిన మామిండ్ల రాజేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి సింగరేణి లో రోజువారి కూలిగా చేసేవాడు. ఈ క్రమంలో అనారోగ్య బారిన పడిన ఆయన జూలై 5వ తేదీన మృత్యువాత పడ్డాడు. కాగా రెండు నెలలు అనంతరం అతని కుమారుడు అయిన మామిండ్ల రమేష్ సరిగ్గా తన తండ్రి చనిపోయిన తేదీన ఈనెల 5న మృతి చెందాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us