Download Now Banner

This browser does not support the video element.

కంచికచర్లలో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత

Nandigama, NTR | Sep 6, 2025
కంచికచర్ల మండలం పరిటాల వద్ద హైవేపై నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జన ఊరేగింపులో నిర్వాహకులకు, స్థానికులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో నలుగురికి గాయాలయ్యాయి. దీనికి నిరసనగా నిర్వాహకులు పరిటాల రహదారిపై బైఠాయించారు. శనివారం దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us