Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎం ఎం వార్డు నుంచి రోగి అదృశ్యం

Anantapur Urban, Anantapur | Aug 27, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మేల్ మెడిసిన్ వార్డు నుంచి రాయదుర్గం కు చెందిన నాగరాజు అనే రోగి అదృశ్యమైనట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రమైన జ్వరం రావడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అతను బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us