వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ లో పోలీసుల ఆధ్వర్యంలో ప్లీజ్ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశానికి తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు శాంతియుత వాతావరణం లో నవరాత్రులను నిర్వహించుకోవాలని సూచించారు.