భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిట్యాల మండలం ఓడితల గ్రామంలో శనివారం ఉదయం 11 గంటలకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. రైతుల పంట పొలాల వద్దకు కూడా రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే గండ్ర నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.