Download Now Banner

This browser does not support the video element.

మినీ గోకులాలు రైతులు వినియోగించుకోవాలి : మాచవరం పశువైద్యశాల వైద్యులు వెంకటేశ్వర్లు

India | Sep 3, 2025
పల్నాడు జిల్లా మాచవరం మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండల పశువైద్యశాల వైద్యులు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది. మాచవరం మండల పరిధిలో సుమారు 25 మినీ గోకులాలు రావడం జరిగిందన్నారు. కావున అర్హులైన రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం ఏపీవోను సంప్రదించి అలానే అర్జీ తీసుకొని రావాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us