Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాస్తుంది: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి

Nagarkurnool, Nagarkurnool | Sep 4, 2025
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us