Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: మంత్రాలయం నియోజవర్గంలోని పలు గ్రామాలలో రైతు సేవ కేంద్రాల ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేసిన ఏవో అధికారులు

Mantralayam, Kurnool | Aug 23, 2025
మంత్రాలయం నియోజవర్గంలోని పెద్ద కడబూరు మండలం బసలదొడ్డి రైతు సేవా కేంద్రంలో ఏవో సుచరిత ఆధ్వర్యంలో తహశీల్దార్ గీతా ప్రియదర్శిని రైతులకు యూరియా శనివారం పంపిణీ చేశారు.కోసిగి మండలం సాతనూరు లో రైతు సేవా కేంద్రంలో శనివారం ఏవో వరప్రసాద్ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us