Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: బైక్ దొంగలను అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు, నిందితుల్లో ఇద్దరు మైనర్లు

Guntur, Guntur | Aug 24, 2025
ఇటీవలే ఇంటి ముందు పెట్టిన ద్విచక్ర వాహనం చోరీకి గురైందని ఏరువ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాల చోరీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గుంటూరు వెస్ట్ డిఎస్పి అరవింద్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వరుస బైకు చోరీలపై నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. నేడు అనగా 24.08.2025 ఆదివారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేపట్టడం జరిగిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us