Download Now Banner

This browser does not support the video element.

గొల్లపూడి వన్ సెంటర్లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, ఒకరికి తీవ్ర గాయాలు

Mylavaram, NTR | Aug 30, 2025
మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అవనీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us