బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని, రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ,బిజెపి అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణకై పోరాడాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ పరంజ్యోతి కర్రెప్ప దళితులకు సోమవారం మధ్యాహ్నం పిలుపునిచ్చారు.