Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ హంద్రీనీవా కాలువలో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల ఫ్రేమ్లను తీస్తున్న స్థానికులు

Pattikonda, Kurnool | Sep 1, 2025
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హంద్రీనీవా కాలువలో వినాయక నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా హంద్రీనీవా కాలవలో ఉన్న వినాయక విగ్రహాల ఫ్రేమ్లను తీస్తున్నారు. కాలువలో ఉన్న విగ్రహాల ఫ్రేములు కట్టెలను తీయడం జరిగిందని అక్కడున్న స్థానికులు సోమవారం తెలిపారు. కాలువలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో తాళ్లు కట్టుకొని తీయడం జరిగిందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us