Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: రెబ్బెనలో యూరియా అక్రమ విక్రయం చేశారని రైతులు వినూత్న నిరసన

Asifabad, Komaram Bheem Asifabad | Sep 11, 2025
రెబ్బెన ఏవో సమక్షంలో నిల్వ ఉంచిన 43 యూరియా బస్తాలను రెబ్బెన వ్యవసాయ సహకార సంఘం సీఈవో శేషారావు అమ్ముకున్నాడని ఉన్నతాధికారులకు ఏవో దిలీప్ కుమార్ రాతపూర్వకంగా గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఒకటి రెండు బస్తాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదని ఆవేదన చెందుతుంటే అధికారులు తమ చేతివాటంతో కొంతమంది నాయకులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిన వరి పైరును సహకార సంఘం కార్యాలయానికి వేలాడదీసి రైతులు నిరసన తెలిపారు. సీఈఓ పై వెంటనే చర్యలు తీసుకొని యూరియా బస్తాలు ఇప్పించాల
Read More News
T & CPrivacy PolicyContact Us