Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని 300 మందికి మూడు కోట్ల 10 లక్షల రూపాయల మేర కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వరంగా కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలన్నారు ఎమ్మెల్యే గండ్ర.