Download Now Banner

This browser does not support the video element.

నూజివీడులో రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

Eluru Urban, Eluru | Sep 5, 2025
నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్టు రైసు కార్డులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిధిగా పాల్గొని, స్మార్టు రైసు కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అధికారం ఇస్తే అభివృద్ధి వైపు నడపాలని, విధ్వంసం వైపు కాదని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us