అలంపూర్ ఐదవ శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గల శిల్పాల విశిష్టతను తెలిపేందుకు గైడ్ను ఏర్పాటు చేయాలని ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ అధికారులను కోరారు .ఈ సందర్భంగా వారు జోగులాంబ ఆలయంలో గల శిల్పాల విశిష్టతను భక్తులకు తెలిపేందుకు గైడ్ ను ఏర్పాటు చేయాలని కోరారు.