Download Now Banner

This browser does not support the video element.

మంత్రి నారా లోకేష్ కృషితో నేపాల్ నుంచి స్వస్థలాలకు తెలుగు ప్రజలు క్షేమంగా వచ్చారు: నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య

Nandikotkur, Nandyal | Sep 11, 2025
నారా లోకేష్ కృషితో నేపాల్ నుంచి స్వస్థలాలకు తెలుగు ప్రజలు క్షేమంగా వచ్చారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూతెలుగు వారికి అపద అనే పదం వినబడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా ఆపదకే అడ్డుగా నిలిచారు నారా లోకేష్ గారు అన్నారు,నేపాల్ లో జరుగుతున్న మారణోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు అన్నారు,అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని, ఉదయాన్నే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారు. రియల్టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ గా మార్చి సహాయక చర్యలను వేగవంతం
Read More News
T & CPrivacy PolicyContact Us