Download Now Banner

This browser does not support the video element.

వరద తగ్గుముఖం పట్టడంతో సఖినేటిపల్లి రేవులో పంటు రాకపోకలు పునరుద్ధరణ

Razole, Konaseema | Aug 25, 2025
సకినేటిపల్లి మండలం సఖినేటిపల్లి రేవులో వరద ఉద్ధతి తగ్గుముఖం పట్టడంతో పంటు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. గోదావరి వరదల నేపథ్యంలో గత మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడిన ప్రయాణికులు సోమవారం ఉపసమనాన్ని పొందారు.
Read More News
T & CPrivacy PolicyContact Us